ఈ video లో మనం 276 పాడల్ petra sthalam లలో 46 వ శైవక్షేత్రం మరియు నాడు నాడు ప్రాంతంలో గల 23 శివక్షేత్రాలలో 14 వ స్థానంలో ఉన్న తిరువెన్నాయినల్లూర్ ప్రాంతంలో గల శ్రీ kripapureeswara ఆలయాన్ని chosthaamu. ఈ ఆలయము తమిళనాడు లోని విల్లుపురం పట్టణానికి సుమారు22km దూరంలో కలదు. ఈ ఆలయము లోని శివుడిని కృపాపురీశ్వరుడు అని పార్వతీమాతను మంగలాంబికా అమ్మవారు అని పిలుస్తారు. ఆలయ కొనేరుని అగ్ని తీర్థం అంటారు. సుందర మూర్తి నాయనార్ యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడింది. ఈ ఆలయము లోని శివుడు స్వయంభువ మూర్తి