కేంద్రంలో, రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా సాగుతోందని కాంగ్రెస్ రాష్ట్ర మైనార్టీ అధ్యక్షుడు దాదా గాంధీ విమర్శించారు. మైనార్టీ సంక్షేమాన్ని గాలికి వదిలేశారని ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీ సంక్షేమ పధకాలన్నీ నీరు గార్చేసిందన్నారు. ఎన్ఆర్సీ, సీఏఏ చట్టాలపై బీజేపీకి మద్దతు ప్రకటించి, ఇక్కడ మొసలి కన్నీరు కారుస్తోందని విమర్శించారు. ► Download NDN Android App: http://goo.gl/Uvt9YB ► Like us on Facebook: https://goo.gl/va71DQ ► Subscribe to NDN HD Live: https://goo.gl/k6zj74 ► Circle us on G+: https://goo.gl/OsCQgw ► Tweet NDN at : https://goo.gl/Xw1TQA