నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో.. 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు.. ==================== నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో అట్టహాసంగా 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, ఎస్పీ డాక్టర్ అజిత వెజండ్ల పాల్గొన్నారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం.. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. శాంతి కపోతాలను ఎగర ఎగురవేశారు. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, ఇంచార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ పలువురు ప్రముఖులు, జిల్లాస్థాయి అధికారులు హాజరయ్యారు. ► Download NDN Android App: http://goo.gl/Uvt9YB ► Like us on Facebook: https://goo.gl/va71DQ ► Subscribe to NDN HD Live: https://goo.gl/k6zj74 ► Circle us on G+: https://goo.gl/OsCQgw ► Tweet NDN at : https://goo.gl/Xw1TQA