విజయనగరం జిల్లా కంటకాపల్లి-అలమండ మధ్య పలాస ప్యాసింజర్ను రాయగడ ఎక్స్ ప్రెస్ ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ఢీ కొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఘటనా స్థలం నుంచి బీబీసీ ప్రతినిధి లక్కోజు శ్రీనివాస్ అందిస్తున్న కథనం ఇది. #TrainAccident #RayagadaPassenger #Visakhapatnam #vizianagaram ___________ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్బుక్: / bbcnewstelugu ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu ట్విటర్: / bbcnewstelugu