@Rtinewschannel R T I NEWS Name:- G.subramanyam raju *RLY KODUR Reporter :వెల్కమ్ టు R T I న్యూస్ తేదీ:-10/08/2022 అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు హెడ్లైన్స్ ప్రభుత్వ భూమి ఆక్రమణ చలనం లేని అధికారులు//ఓబులవారిపల్లి మండలం //అన్నమయ్య జిల్లా//R T I యాంకర్ వాయిస్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం వైకోట గ్రామానికి చెందినటువంటి ప్రభుత్వ భూమి 20 ఎకరాల వరకు ఆక్రమణ వివరాల్లోకి వెళితే ఓబులవారిపల్లి మండలం వైకోట గ్రామపంచాయతీలోని ప్రభుత్వం భూమి 20 ఎకరాల వరకు ఒకే వ్యక్తి ఆక్రమించరు అని స్థానికలు ఆరోపణ ఖాతా నెంబర్ 528 మరో ఖాతా నెంబర్1859 అలాగే సర్వే నెంబర్లు1361/3 1759/1,2,3,4,5 మొత్తం ఒకరి పేరు నే ఉండడం ఆశ్చర్యమని విశ్లేషకులు స్థానికులు వాయిస్ ఓవర్ భూ ఆక్రమణదారులు ఎక్కువ అవుతున్నారని అందుకే నిరుపేదలకి భూమి అందకుండా పోతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు ఈ రెండు ఖాతా నెంబర్ల 1859;528 ఏరికార్డు పరంగా అతనికి భూమిని ఆన్లైన్ చేసినారు స్థానికులు ప్రజలు నిలదీస్తున్నారు ఏది ఏమైనా కానీ తాసిల్దారు దీనిపై చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకోవాలని ప్రజలు స్థానికులు కోరుచున్నారు