నాలుగు వానలు...కొద్దిపాటి శ్రమతో పండే చిరుధాన్యాలని రైతులు మరచిపోయారు. వాణిజ్య పంటల మోజులో పడి నీరు, ఎరువులు, పురుగుమందులు అవసరంలేని పంటలని... వదిలేశారు. వర్షాధారంగా పండి... పశువుల కడుపునింపే పాత పంటలని ఏజెన్సీ, మెట్ట ప్రాంత కర్షకులు సైతం చిన్నచూపు చూశారు. పర్యవసానంగానే... నేడు తృణధాన్యాలకి...కొరత ఏర్పడింది. మార్కెట్లో గిరాకీ, ధరలు భారీగా పెరిగినా... అందుబాటులో లేకుండాపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో సామలు, ఊదలు, అరిక పంటల... గట్టిగా 2 వేల హెక్టార్లలోనూ సాగుకాని పరిస్థితి నెలకొంది. ---------------------------------------------------------------------------------------------- For Latest Updates on ETV Channels !! ☛ Visit our Official Website: http://www.etv.co.in ☛ Subscribe to Latest News - https://goo.gl/IdOFqr ☛ Subscribe to our YouTube Channel - http://bit.ly/29G9jkE Enjoy and stay connected with us !! ☛ Like us : / etvjaikisan ☛ Follow us : / etvjaikisan ☛ Circle us : https://goo.gl/1ySn5s ----------------------------------------------------------------------------------------------