1. Sri.Shushil Kumar Modi, Dy.CM of Bihar గారి ముందు HICC లో ఈ రోజు శ్రీ.యం.మహేందర్ రెడ్డి,ఐపిఎస్, సి.పి హైదరాబాదు గారు Power point presentation ఇచ్చినారు. 2. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత పోలీసు శాఖలో వచ్చిన మార్పులు, సాంకేతిక పరిజ్ఞానము వినియెగము తదితర విషయాలు తెలియ జేసినారు మరియు హైదరాబాదు సిటీ పోలీసులలో వచ్చిన మార్పు. 3. పీపుల్స్ ప్రెండ్లి పోలీసుగా రూపాంతము ఏవిధముగా సాధ్యపడినదో తెలియజేసినారు. 4. తరువాత పంజాగుట్టు పోలీసుస్టేషన్ కు Sri.Shushil Kumar Modi, Dy.CM of Bihar and CP Hyd లు సందర్శించినారు. 5. Dy.CM గారు పోలీసు స్టేషన్ ను చూసి చాలా సంతోషించి, మాదగ్గర కూడా ఈ విధమైన మార్పులను తీసుక రావాలని కోరుకుంటున్నాను అని తెలియ జేసినారు