భవిష్యత్తులో హైదరాబాద్ కు తాగునీటి సమస్య రాదని సీఎం కేసీఆర్ తెలిపారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాలు అవసరం లేదన్న సీఎం కృష్ణా, గోదావరి జలాలు పుష్కలంగా ఉన్నాయని అసెంబ్లీలో వివరించారు. జంట నగరాల కు తాగునీటి అవ స రాలు తీర్చే రెండు జలశయాల క్యాచ్మెంట్ ఏరియాను కాపాడాల నే ఉద్దేశంతో 1996లో అప్పటి ప్రభుత్వం తెచ్చిన 111 జీవోను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. రెండు జ లాశ యాల కు 10 కిలోమీటర్ల దూరం వ ర కు ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని జీవోలో పేర్కొంటుంది. దీని పరిధిలో 83 గ్రామాలు ఉన్నాయన్న సీఎం...నిపుణుల నివేదిక వచ్చాక 111 జీవోను ఎత్తివేస్తామని ప్రకటించారు. #EtvTelangana #LatestNews #NewsOfTheDay #EtvNews ------------------------------------------------------------------------------------------------------ ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps ------------------------------------------------------------------------------------------------------ For Latest Updates on ETV Telangana Channel !!! ☛ Visit our Official Website: http://www.ts.etv.co.in ☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7 ☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B ☛ Like us : / etvtelangana ☛ Follow us : / etvtelangana ☛ Follow us : / etvtelangana ☛ Etv Win Website : https://www.etvwin.com/ -------------------------------------------------------------------------------------------------------