#ABVPTELANGANA #ABVPSIRICILLA #ANRRISINGVOICE #ADANARSINGRAO 🔥 ఏబీవీపీ కార్యకర్తలపై దాడి చేసిన టిఆర్ఎస్ గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి 🔥 కాలేజ్ జంక్షన్ వద్ద డ్రామారావు కేటీఆర్, టిఆర్ఎస్ నాయకులు దిష్టిబొమ్మ దహనం _____ABVP జాతీయ కార్యవర్గ సభ్యులు అంబాల కిరణ్ అఖిల భారత విద్యార్థి పరిషత్ వరంగల్ శాఖ ఆధ్వర్యంలో నిన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం లో మంత్రి కేటీఆర్ ని కలవడానికి వెళ్లిన ఏబీవీపీ కార్యకర్తలపై టిఆర్ఎస్ గుండాలు దాడి చేయడాన్ని నిరసిస్తూ హన్మకొండలోని కాళోజి సెంటర్ లో కేటీఆర్, టిఆర్ఎస్ గుండాల శవయాత్ర చేయడం జరిగింది. ఈ సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జాతీయ కార్యవర్గ సభ్యులు అంబాల కిరణ్ మాట్లాడుతూ 👉 విద్యార్థి నిరుద్యోగులు తమ సమస్యలు విన్నవించిన డానికి మంత్రి ని కలవడానికి ప్రయత్నం చేయడం నేరమా.......? 👉 సమస్యలు ఎత్తి చూపిస్తే భౌతిక దాడులకు పాల్పడతారా టిఆర్ఎస్ నాయకుల్లారా 👉KTR గారూ.. ఆస్క్ KTR అని ట్విట్టర్ లో పెట్టడం కాదు దమ్ముంటే కాకతీయ యూనివర్సిటీలో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నిరుద్యోగులతో మాట్లాడడానికి రావాలి... 👉నిరుద్యోగులు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇంత చిన్న చూపా కనీసం పాటలు వినడానికి కూడా TRS పార్టీ నాయకులు కేటీఆర్ కెసిఆర్ ఇష్టపడడం లేదు 👉 నాడు తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం ఎంతోమంది విద్యార్థులు ప్రాణత్యాగం చేస్తే నేడు ఉద్యోగాల రక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కనీసం ఆత్మహత్య చేసుకున్న ఒక కుటుంబాన్ని సైతం టిఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారు ఇతర మంత్రులు ఎవరు పరామర్శించిన పాపాన పోలేదు. 👉 సావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిన అనే కెసిఆర్ నువ్వు కాదు సావు నోట్లో తలకాయ పెట్టింది తెలంగాణ విద్యార్థి లోకం.... 👉 కేటీఆర్ కెసిఆర్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు తల్లి పాలు తాగి రొమ్మును గుద్దినట్లు తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు 👉 రాష్ట్రంలో దాదాపు రెండు లక్షల మేర ఖాళీలు ఉన్నా కనీసం ప్రభుత్వం వున్న ఒకటి నోటిఫికేషన్ విడుదల చేయడానికి కూడా ప్రయత్నం చేయడం లేదు ఉద్యోగ నియామకాలు చేపట్టాల్సిన టిఎస్పిఎస్సి ఖాళీగా ఉంది ఈ ఒక్క ఉదాహరణ చాలు టిఆర్ఎస్ పనితీరును చెప్పడానికి.. 👉 కేవలం ఎన్నికల సమయంలో నేనా మీకు మీ శంకుస్థాపనలు పర్యటనలో గుర్తుకు వచ్చేది 👉 ఇలాంటి భౌతిక దాడులకు లేపుతున్న టిఆర్ఎస్ నాయకుల్లారా ఖబర్దార్ రానున్న రోజులలో యావత్ తెలంగాణ సమాజం మిమ్మల్ని గుడి పిచ్చి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబివిపి రాష్ట్ర నాయకులు మల్లికార్జున్, భరత్, వరంగల్ అర్బన్ జిల్లా కన్వీనర్ గణేష్, వరంగల్ మహానగర కార్యదర్శి తరుణ్ పటేల్, పాషా, లిఖిత్,అఖిల్, రాకేష్,శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.