పౌరసత్వ సవరణ చట్టం నిబంధనల తయారీ గడువును.....పార్లమెంటు పొడిగించింది. జనవరి 10 2020 అమల్లోకి వచ్చిన CAA నిబంధనలు రూపొందించేందుకు ఏప్రిల్ 9 వరకు లోక్ సభ, జులై 9 వరకు రాజ్యసభ గడువు ఇచ్చినట్లు కేంద్రమంత్రి నిత్యానంద రాయ్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.