తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మహబూబ్నగర్ జిల్లా పర్యటనలో భాగంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 400 ఎకరాలలో దివిటిపల్లె - ఎదిర గ్రామ శివార్లలో ఐటీ కారిడార్ నిర్మాణం, జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంకుబండ్, క్లాక్ టవర్, ఆర్అండ్బీ, తెలంగాణ చౌరస్తాల దగ్గర ఏర్పాటు చేయనున్న జంక్షన్ పనులకు శ్రీకారం చుట్టారు. Watch HMTV Live ► • Video ► Subscribe to YouTube : http://goo.gl/f9lm5E ► Like us on FB : / hmtvnewslive ► Follow us on Twitter : / hmtvlive ► Follow us on Google+ : https://goo.gl/FNBJo5 ► Visit Us : http://www.hmtvlive.com/ ► Visit : http://www.thehansindia.com