Y.S.వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు కడప ఎంపీ Y.S.అవినాశ్ రెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయంలో జరుగుతున్న విచారణకు అవినాశ్ వచ్చారు. ఈ కేసులో ఇప్పటివరకు 248 మంది వాంగ్మూలాలను సీబీఐ అధికారులు సేకరించగా... కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తొలిసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు. వారి వాంగ్మూలం ఆధారంగా సీబీఐ ఎస్పీ రాంసింగ్ ఆధ్వర్యంలో అధికారులు వివేకా హత్య కేసుకు సంబంధించి అవినాశ్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఆయన న్యాయవాదిని మాత్రం విచారణకు అనుమతించలేదు. ఈ విచారణ సందర్భంగా వైకాపా ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులుతోపాటు... భారీ సంఖ్య అవినాశ్ రెడ్డి అనుచరులు సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. విచారణకు హాజరయ్యే ముందు అవినాశ్ రెడ్డి.... విజయమ్మను కలిశారు. #etvtelangana #latestnews #newsoftheday #etvnews ------------------------------------------------------------------------------------------------------ ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps ------------------------------------------------------------------------------------------------------ For Latest Updates on ETV Telangana Channel !!! ☛ Visit our Official Website: http://www.ts.etv.co.in ☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7 ☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B ☛ Like us : / etvtelangana ☛ Follow us : / etvtelangana ☛ Follow us : / etvtelangana ☛ Etv Win Website : https://www.etvwin.com/ -------------------------------------------------------------------------------------------------------