కృష్ణాజిల్లా కేసర టోల్గేట్ వద్ద తెలంగాణ బస్సులో 45 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు
కృష్ణా జిల్లా÷ కంచికచర్ల(మం) కేసర టోల్గేట్ వద్ద పోలీసులు తనిఖీలలో భాగంగాతెలంగాణ ఆర్టీసీ బస్సు లో ఒక వ్యక్తి వద్ద నుండి 45 లక్షల రూపాయలు నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు