Telangana RTC (Tsrtc) కార్మికులు గత 42రోజులుగా samme చేస్తుండటంతో జీతాలు లేక కుటుంబ పోషణ కష్టంగా మారింది. కుటుంబ పోషణ కోసం కొందరు కార్మికులు ప్రైవేటు పనులు చేసి ఇల్లు వెల్లదీయల్సి వస్తుంది. Siricilla Bus Depot కు చెందిన ఎల్ రామ్ రెడ్డి అనే కార్మికుడు ఏడిసి గా పనిచేస్తున్నాడు. జీతాలు లేక తన సోంత గ్రామంలో రాజన్న సిరిసిల్ల జిల్లా నిమ్మపల్లిలో మటన్ అమ్ముతున్నాడు. Follow us: Website: https://telugu.news18.com/ Facebook: / news18telugu Twitter: / news18telugu