తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు భజన చేస్తున్న గవర్నర్ నరసింహన్ను వెంటనే మార్చాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు డిమాండ్ చేశారు. గవర్నర్ టీఆర్ఎస్ ఏజెంట్గా పని చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయమై కేంద్ర హోంమంత్రిని కలిసి గవర్నర్పై ఫిర్యాదు చేస్తామన్నారు. బీసీలంతా ఏకమై.. పంచాయతీ రిజర్వేషన్లలో జరుగుతున్న అన్యాయంపై నిలదీయాలని వీహెచ్ పిలుపు ఇచ్చారు. #ESLNarasimhan #VHanumanthaRao Watch HMTV Live ►https://bit.ly/2T96Sv8 ► Subscribe to YouTube : http://goo.gl/f9lm5E ► Like us on FB : / hmtvnewslive ► Follow us on Twitter : / hmtvlive ► Follow us on Google+ : https://goo.gl/FNBJo5 ► Visit Us : http://www.hmtvlive.com/ ► Visit : http://www.thehansindia.com