Please Subscribe: ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది తో కలిసి ఆకస్మికంగా దాడి చేసి డబ్బులు పంచి పెడుతున్న ముగ్గురు trs కార్యకర్తలను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 38 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ వి సత్యనారాయణ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సీఐ సాగర్ మరియు సరి లాల్ మరియు వారి సిబ్బంది ఈరోజు మంచిర్యాల జిల్లా తాళ్ల గురజాల పోలీస్ స్టేషన్ పరిధిలోని పోచమ్మ గడ్డ ప్రాంతంలో కొంత మంది టిఆర్ఎస్ కార్యకర్తలు ఎన్నికలను ప్రభావితం చేయడానికి డబ్బులు పంచ పెడుతున్నారనే పక్కా సమాచారం..